మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శనివారం ఆకస్మికంగా సందర్శించి, అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



